Indian Army

Kashmir is Reeling from the Bombing

బాంబుల మోతతో దద్దరిల్లుతున్న కాశ్మీర్ (వీడియో)

జమ్మూ కాశ్మీర్ లో తాజాగా భారీ ఎన్ కౌంటర్ జరుగుతుంది. 2003 తర్వాత ఈ స్థాయి ఎన్ కౌంటర్ ఎప్పుడూ చూడలేదు. గత 12 రోజులుగా సాగుతున్న ఈ ఎన్ కౌంటర్ లో… దాదాపు 3000 మంది సైనికులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల ఎరివేతే లక్షంగా వీళ్ళు ఈ  ఎన్ కౌంటర్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.  జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ ఏరియాకి సంబంధించిన పూంచ్ సెక్టార్ నుండి ఉగ్రవాదులు ఎప్పుడూ చొరబాట్లకి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే, …

బాంబుల మోతతో దద్దరిల్లుతున్న కాశ్మీర్ (వీడియో) Read More »

Indian Army has a New Strategy in China border

చైనా సరిహద్దుల్లో… భారత్ మృత్యువుతో యుద్ధం (వీడియో)

భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొని ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో… భారత సైన్యం అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తోంది. ఈ ప్రాంతంలో ​ ఆయుధం వాడకూడదన్న నిబంధనను గౌరవిస్తున్నట్లు నటిస్తూ… గల్వాన్​ లోయలో డ్రాగన్ కంట్రీ విరుచుకుపడింది. ఒక్క తూటా కూడా పేల్చకుండానే… నిముషాల వ్యవధిలో 60 మంది సైనికుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. భారత్ ని దొంగ దెబ్బతీసి పారిపోయింది. ఈ ఘటన అనంతరం భారత సైనిక వ్యూహం పూర్తిగా మారిపోయింది. గాలి కూడా చొరబడని చోట …

చైనా సరిహద్దుల్లో… భారత్ మృత్యువుతో యుద్ధం (వీడియో) Read More »

Indian Army has now Trishul and Vajra Non Lethal Weapons

చైనాకి చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీలో చేరిన త్రిశూల్, వజ్ర (వీడియో)

భారత అమ్ములపొదిలో ఇప్పటి వరకు లెక్కలేనన్ని ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. వాటికి తోడు తాజాగా ఇప్పుడు మరికొన్ని ఆయుధాలు వచ్చి చేరాయి. ఈ ఆయుధాల ధాటికి శత్రువు షాక్ కి గురై… అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. కానీ, అవి ఎలాంటి ప్రాణహాని కలిగించవు.  గల్వాన్‌ ఘటన తర్వాత ఈ ఆయుధాల రూపకల్పన చేసింది భారత్. బార్డర్ కాన్ఫ్లిక్ట్ లో నాన్ – లెథల్ వెపన్స్ నే వాడాలని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉంది. అందువల్లనే లోయలో …

చైనాకి చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీలో చేరిన త్రిశూల్, వజ్ర (వీడియో) Read More »

India-China 13th Military Commander Level Talks

భారత్ – చైనాల మధ్య 13వ దఫా చర్చలు (వీడియో)

భారత్-చైనా సరిహద్దుల్లో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి..మొన్నీమద్యనే బోర్డర్ లో డ్రాగన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడగా… ఇండియన్ ఆర్మీ చాలా చాకచక్యంగా వ్యవహరించి వారిని తిప్పికొట్టింది.   ఇటీవలి కాలంలో చైనా బలగాలు తమ సరిహద్దులు దాటి ఉత్తరాఖండ్‌లోని బారాహోతీ సెక్టార్ కి ప్రవేశించటం, అలానే, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించిటం జరిగింది. ఈ  నేపథ్యంలో ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తూర్పు లఢఖ్ ప్రాంతాల్లో మోహరించిన బలగాల ఉపసంహరణే ఈ చర్చల ప్రధాన లక్ష్యమని …

భారత్ – చైనాల మధ్య 13వ దఫా చర్చలు (వీడియో) Read More »

Border Dispute: Indian, Chinese Troops Face off in Tawang in Arunachal Pradesh

రెచ్చిపోయిన డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పిన ఇండియన్ ఆర్మీ (వీడియో)

సరిహద్దు దేశాలతో డ్రాగన్ కంట్రీ గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. గిచ్చి, గిల్లి కయ్యాలు కొనితెచ్చుకుంటోంది. తాజాగా మరోసారి బార్డర్ కాన్ఫ్లిక్ట్ కి కారణమైంది. ప్రపంచదేశాలన్నీ ఏకమై… చైనాని తప్పుపట్టినా… అది తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. సరిహద్దు దేశాలతో సయోధ్యగా ఉండాల్సింది పోయి… కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.  ఇక రీసెంట్ గా అరుణాచల్‌ ప్రదేశ్ సెక్టార్‌లోని భారత భూభాగంలోకి చొచ్చుకు రావడానికి విఫలయత్నం చేసింది. 200 మంది చైనా జవాన్లు… తవాంగ్‌లోకి చొచ్చుకొచ్చి… భారత బంకర్లను …

రెచ్చిపోయిన డ్రాగన్ కంట్రీకి బుద్ధి చెప్పిన ఇండియన్ ఆర్మీ (వీడియో) Read More »

Scroll to Top