సముద్రంలోనే పేలిన అణుబాంబు… అగ్ని పర్వతం లావాలా పైకి ఎగజిమ్ముతున్న నీరు! (వీడియో)

అణుబాంబు అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది హిరోషిమా, నాగాసాకి పట్టణాలు. ఆగష్టు 6, 1945 న జపనీస్ నగరం హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. ఆ సమయంలో నగరం నడిబొడ్డున బాంబు పేలడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంది. దీంతో హిరోషిమా జనాభాలో 2 లక్షల 50 వేల మంది వరకు కాల గర్భంలో కలిసిపోయారు. కేవలం ఓకే ఒక్క క్షణంలోనే ఇదంతా జరిగిందంటే… ఆ అణుబాంబు పవర్ ఏమిటో మీరు ఊహించవచ్చు.  అణుబాంబు […]

సముద్రంలోనే పేలిన అణుబాంబు… అగ్ని పర్వతం లావాలా పైకి ఎగజిమ్ముతున్న నీరు! (వీడియో) Read More »