ఆ ఆలయంలో భక్తులకి ప్రసాదంగా వెండి, బంగారు నాణేలు ఇస్తారట! (వీడియో)

సాదారణంగా ఏ ఆలయంలోనైనా భక్తులకి ప్రసాదంగా తినే పదార్ధాలని మాత్రమే ఇస్తారు. కానీ, ఒక్కచోట మాత్రం బంగారు, వెండి నాణేలని ప్రసాదంగా ఇస్తారు. ఇదేదో సరదాకి చెప్తున్న మాట కాదు, ఆ ఆలయంలో మొదటినుంచీ వస్తున్న ఆచారమిది. ఇంతకీ ఈ ఆలయం ఉన్నది మరెక్కడో కాదు, మన ఇండియాలోనే.  వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌ లో మహాలక్ష్మి ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చే భక్తులైతే […]

ఆ ఆలయంలో భక్తులకి ప్రసాదంగా వెండి, బంగారు నాణేలు ఇస్తారట! (వీడియో) Read More »