ఇది సముద్రంలో ఒక చిన్న రాక్పై నిర్మించబడిన లైట్ హౌస్. బిషప్ రాక్ ప్రపంచంలోని మోస్ట్ ఐసోలెటేడ్ లైట్హౌస్లలో ఒకటి.
పర్వత శిఖరాలపై నిర్మించబడిన ఈ మఠాలు చాలా ఊహాతీతంగా ఉంటాయి. ప్రాచీనకాలంలో సాధువులు తమ ధ్యానం కోసం వీటిని నిర్మించారు.
ఈ టవర్లోనే ఊరంతా నివసిస్తుంది. ఇక్కడి ప్రజలకి బాహ్య ప్రపంచంతో సంబంధం చాలా తక్కువగా ఉంటుంది.
ఇది ఒక సైంటిఫిక్ రీసర్చ్ సెంటర్. భూమిలోపల నిర్మించబడింది. మంచులో నిర్మించబడిన ఈ టన్నెల్ చాలా ప్రత్యేకమైనది.
చుట్ట్టూ పర్వతాలు, మద్యలో ఎత్తైన ప్రాంతంలో నిలిచిన చర్చి. పర్వతారోహకులకే ఇది దర్శనీయ స్థలం.
సహారా ఎడారిలో ఈ ఐసోలెటేడ్ రైల్వే స్టేషన్ ఉంది. కేవలం కొన్ని ట్రైన్లకు మాత్రమే ఇది స్టాపింగ్ ఇస్తుంది.
ఈ మఠం ప్రాచీన కాలంలో బౌద్ధుల ధ్యాన కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు ఇది అతి అరుదుగా దర్శించబడుతుంది.
సోలోగా ఉన్న ఈ లైబ్రరీ మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడికి చదవడానికే వచ్చే వారు మాత్రమే కనిపిస్తారు.
విపరీతమైన చల్లదనంతో కూడిన ఈ రీసర్చ్ సెంటర్ ప్రపంచానికి దాదాపుగా దూరంగా ఉంటుంది.
ఇది సముద్రం మద్యలో ఉండే ఓ చిన్న ద్వీపం. దీనిపై ఓ మఠం ఉంది. టైడ్స్ వచ్చే సమయంలో అక్కడికి చేరటం అసాధ్యం. అందుకే ఇది ఐసోలెటేడ్ గా ఉండిపోయింది.