Most Dangerous Borders, Global Conflict Zones

International Border Disputes

దేశాల మద్య మనం గీసుకొనే  బోర్డర్ లైన్స్… మ్యాప్ లో కనిపించే గ్రాఫిక్ లైన్స్ కంటే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఈ పొడవాటి సరిహద్దులు రెండు దేశాలని విడదీయటం మాత్రమే కాదు, ఆయా దేశాలని ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ గా మిగులుస్తున్నాయి. ఇక బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్  మనకు కొత్తేమీ కాదు, దేశాలు ఉనికిలో ఉన్నంత కాలం అవి తమ సరిహద్దుల గురించి పోరాడుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో మోస్ట్ డేంజరస్ బోర్డర్స్ గురించి ఇప్పుడు తెలుసుకునాం.

నార్త్ కొరియా-సౌత్ కొరియా బోర్డర్

నార్త్ కొరియా-సౌత్ కొరియా బోర్డర్ ని “కొరియన్ డీమిలిటరైజ్డ్ జోన్” (DMZ) అని కూడా పిలుస్తారు, ఇది వరల్డ్స్ మోస్ట్ ఫోర్టిఫైడ్ బోర్డర్స్ లో ఒకటి. 1950లలో కొరియన్ వార్  జరిగినప్పటి నుండి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొని ఉంది. రీయూనియన్ కోసం ఎంత ట్రై చేసినప్పటికీ అక్కడి పరిస్థితి ఇంకా స్టేబుల్ గానే ఉంది. 

ఈ బోర్డర్ కి రెండువైపులా మిలిటరీ ట్రూప్స్ ఎప్పుడూ గార్దింగ్ నిర్వహిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఎదురుకాల్పులు కూడా జరుగుతుంటాయి. అందుకే సరిహద్దులు మొత్తం ముళ్ల తీగలు, మందుపాతరలతో కవర్ చేయబడి ఉంటాయి. యుద్ధం ముగింపు రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని ఏమీ అంతం చేయలేదు, 70 సంవత్సరాలకు పైగా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటంలో అమెరికన్ సిటిజన్స్ తో సహా వందలాది మంది మరణించారు. 

పర్మిషన్ లేకుండా ఎవరైనా ఈ బోర్డర్ ని క్రాస్ చేస్తే… అది ఇల్లీగల్ గా వీళ్ళు ట్రీట్ చేస్తారు. అంతేకాదు ఇది స్ట్రిక్ట్ లీ ప్రోహిబిటెడ్ ఏరియా కూడా. సరిహద్దు రేఖకు భారీ భద్రత కల్పించబడింది. దానిని దాటడానికి ప్రయత్నిస్తే అరెస్టు చేయటం, జైలు శిక్ష విధించటం వంటివి చేస్తారు. ఒక్కోసారి కాల్చిచంపేస్తారు కూడా. 

ఇజ్రాయెల్-లెబనాన్ బోర్డర్

ఇజ్రాయెల్-లెబనాన్ బోర్డర్ దశాబ్దాల తరబడి ఉద్రిక్తతలు మరియు వివాదాలకి మూల కారణంగా ఉంది. పొలిటికల్, మరియు టెర్రిటోరియల్ విషయాలలో పాతుకుపోయిన శత్రుత్వంతో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాయి. షెబా ఫార్మ్స్ అనేది  ఇజ్రాయెల్, లెబనీస్ మరియు సిరియన్ బోర్డర్ క్రాసింగ్ లో ఉన్న ఒక స్మాల్ ఏరియా. కాంట్రవర్సీస్ అన్నిటికి అసలైన మూలకారణం ఇదే. 1967లో ఆరు రోజులపాటు జరిగిన  యుద్ధంలో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని సిరియా నుండి స్వాధీనం చేసుకుంది, అయితే లెబనాన్ మరియు సిరియా ఈ ప్రాంతం తమకు చెందింది అంటూ వాదించారు.

లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా స్ట్రాంగ్ మిలిటరీ క్యాపబులిటీని కలిగి ఉంది. రాకెట్స్, మరియు మిసైల్స్ వంటి స్ట్రాంగ్ వెపన్స్ ని కలిగి ఉంది. 2006లో ఒక నెల రోజులపాటు హిజ్బుల్లా… ఇజ్రాయెల్ ట్రూప్స్ తో యుద్ధంలో పాల్గొంది. హిజ్బుల్లా బోర్డర్ క్రాస్ చేయటం, ఇజ్రాయెల్ సోల్జర్స్ వారిని క్యాప్చర్ చేయటం, రాకెట్స్ ప్రయోగించడం వంటివి జరిగాయి. దీనివల్ల విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వంటివి జరిగాయి. చివరికి ఐక్యరాజ్యసమితి మీడియేటర్ గా వ్యవహరించింది. 

లెబనాన్ యొక్క ఇంటర్నల్ పొలిటికల్ డైనమిక్స్ కూడా బోర్డర్  ఇన్ కన్సిస్టెన్సీకి దారితీశాయి. ఇప్పటికీ అప్పుడప్పుడు వాదనలు, ఉద్రిక్తతలు వంటివి  కొనసాగుతూనే ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ బోర్డర్

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ బోర్డర్ ని “డ్యూరాండ్ లైన్” అని పిలుస్తారు. ఇది 1,510 మైళ్ల వరకు విస్తరించి ఉంది. ఇక్కడ కన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా సంవత్సరాల నాటివి. ఈ ప్రాంతం అంతటా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఫేమస్. తాలిబన్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, మిలిటెంట్ గ్రూప్స్ తో పాటు,   బోర్డర్ ఎటాక్స్, స్మగ్లింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, మరియు ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం ఈ బోర్డర్ ని ఉపయోగించుకున్నారు. 

ఇటీవలి కాలంలో తాలిబన్ల తీవ్రవాదం ఇక్కడ మరింత ఎక్కువై పోయింది. 2001లో ఒసామా బిన్ లాడెన్‌ను అప్పగించేందుకు ఒప్పుకోక పోవడంతో తీవ్రవాద సంస్థ అల్-ఖైదాను నాశనం చేసేందుకు US ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేశారు. 

4 సంవత్సరాల తరువాత, తాలిబన్స్ బోర్డర్ దాటకుండా ఉండటం కోసం పాకిస్తాన్ ఫెన్సింగ్ లైన్స్ కూడా నిర్మించింది. కానీ ఇక్కడ డేంజర్ ఏంటంటే… ప్రజలు అన్ని వైపులనుండీ ఆయుధాలతో దాడికి దిగటం. ఇక్కడ గవర్నమెంట్ కంట్రోలింగ్ లేకపోవటంతో సైట్ ఇల్లీగల్ స్మగ్లింగ్, మర్డర్స్, మరియు కిడ్నాప్స్ వంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక రీసెంట్ గా పాకిస్తాన్ నిర్మించిన గేట్‌ కూడా క్లోజ్ చేసేయటం జరిగింది. ఏదేమైనా, ఇది రిమోట్ ఏరియా కాబట్టి బోర్డర్ ని పూర్తిగా క్లోజ్ చేయటం అంటే పెద్ద సవాలే!

ఇది కూడా చదవండి: Most Dangerous Indian Military Units

ఉక్రెయిన్-రష్యా బోర్డర్

ఉక్రెయిన్-రష్యా బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. 2014లో రష్యా ఉక్రెయిన్‌లో భాగమైన క్రిమియాను స్వాధీనం చేసుకోవడంతో ఈ కాన్ఫ్లిక్ట్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుండి, తూర్పు ఉక్రెయిన్‌లో ఉక్రేనియన్ గవర్నమెంట్ ట్రూప్స్, మరియు రష్యన్ సపరేటిస్ట్స్ గ్రూప్స్ మధ్య అప్పుడప్పుడు కాన్ఫ్లిక్ట్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయి.

రీసెంట్ గా చూస్తే ఫిబ్రవరి 24 2022న, రష్యన్ ట్రూప్స్ ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దండయాత్రకి దిగారు. ఈ క్రమంలో బోర్డర్ క్రాస్ చేశారు. రష్యన్ ట్రూప్స్ బెలారస్ మరియు క్రిమియన్ పెన్నిసులా నుండి కూడా ఉక్రెయిన్‌లోకి ఎంటర్ అయ్యారు.  వార్ డిక్లేర్ చేసిన రష్యా కొద్ది గంటలకే కంట్రీ క్యాపిటల్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది. సంవత్సరానికి పైగా జరిగిన ఈ వార్ లో రష్యా స్ట్రాటజిక్ డిఫీట్ ని చూసింది. ఉక్రెయిన్‌ స్ట్రాటజిక్ సక్సెస్ ని అందుకుంది. యుద్ధం నిలిపివేయాలంటూ మిన్స్క్ ఆర్గ్యుమెంట్స్ తో సహా ఇంటర్నేషనల్ ఎఫోర్ట్స్ ఎన్నో జరిగాయి. కానీ పర్మినెంట్ సొల్యూషన్ మాత్రం ఇప్పటికీ లభించలేదు.

మయన్మార్-బంగ్లాదేశ్ బోర్డర్

మయన్మార్-బంగ్లాదేశ్ బోర్డర్ ఏళ్ల తరబడి ఎన్నో కన్ఫ్లిక్ట్స్ ని ఎదుర్కొంటోంది. టెర్రిటోరియల్ డిస్ప్యూట్స్, రెఫ్యూజీ మూమెంట్స్, సెక్యూరిటీ ఇష్యూస్ ఇక్కడున్న మేజర్ ప్రాబ్లెమ్స్. బోర్డర్ విషయంలో ఈ రెండు దేశాలకి డిఫెరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఈ ఒపీనియనే అప్పుడప్పుడూ కన్ఫ్లిక్ట్స్ కి దారి తీస్తుంది. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top