Mystery

Eternal Flame Falls Mystery

జలపాతం వెనక ఆరని దీపం… మిస్టరీగా మారిన ప్రదేశం (వీడియో)

సాదారణంగా ఎలాంటి దీపమైనా నీరు తగిలితే ఆరిపోతుంది. కానీ, ఈ దీపం మాత్రం ఏకంగా ఒక జలపాతం కిందే ఉంది. అది కూడా ఏళ్ల తరబడి ఆరకుండా అలా వెలుగుతూనే ఉంది. ఈ మిస్టీరియస్ ప్లేస్ ని చూడటానికి ప్రతిరోజూ ఎంతోమంది ఇక్కడికి వచ్చి వెళుతున్నారు. కానీ, ఎవ్వరికీ దీని రహశ్యం అంతుచిక్కట్లేదు. ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో అంతుచిక్కని రహశ్యాలలో ఈ ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ కూడా ఒకటి. ఈ మిస్టీరియస్ ప్లేస్ అమెరికాలోని న్యూయార్క్ […]

జలపాతం వెనక ఆరని దీపం… మిస్టరీగా మారిన ప్రదేశం (వీడియో) Read More »

Catacombs of Paris the Mysterious Wall

పుర్రెలతో నిండిన గోడ… మృతదేహాలతో నిండిన సొరంగం… బయటపడిన సమాధుల నేలమాళిగ (వీడియో)

ప్యారిస్‌ పేరు చెపితే మనకి గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. కానీ ఈ టాపిక్ చదివాక మీకు గుర్తొచ్చేది క్యాటకోంబ్స్‌. అంత భయానకంగా ఉంటుంది ఈ ప్రదేశం. కానీ, చాలామందికి దీని గురించి తెలియదు.  ఫ్రాన్స్‌ రాజధాని ప్యారీస్‌ ఓ బ్యూటిఫుల్ సిటీ, మరియు వండర్ఫుల్  టూరిస్ట్‌ స్పాట్‌. ప్యారీస్‌ అందాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒకసారి అక్కడికి వెళ్తే.. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంటుంది. అలాంటి అందమైన ప్రాంతంలో ఒక మిస్టీరియస్ ప్లేస్ కూడా ఉంది. ఆ ప్రాంతంలోని

పుర్రెలతో నిండిన గోడ… మృతదేహాలతో నిండిన సొరంగం… బయటపడిన సమాధుల నేలమాళిగ (వీడియో) Read More »

Mysterious Underground Rivers in the World

భూమి క్రింద ప్రవహించే ఈ నదుల గురించి ఎప్పుడైనా విన్నారా..! అయితే తెలుసుకోండి! (వీడియో)

భారతదేశంలో ఎన్నో జీవనదులు ప్రజలకి జీవనాధారంగా నిలుస్తున్నాయి. అందుకే మనదేశంలో నదులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలహాబాద్ సమీపంలో  గంగ, యమున, సరస్వతి అనే మూడు నదులు కలుస్తాయి.  దీనిని ‘త్రివేణి సంగమం’ అని కూడా అంటారు.  అయితే, వీటిలో గంగ, యమున నదులు మాత్రమే భూమిపై ప్రవహిస్తూ కనిపిస్తాయి. కానీ,  సరస్వతి నది భూమిపై కనిపించదు. భూమి క్రింద అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. కారణం ఇది అంతరించి పోవటమే! ఇదే విధంగా ప్రపంచంలో మరికొన్ని నదులు భూమి

భూమి క్రింద ప్రవహించే ఈ నదుల గురించి ఎప్పుడైనా విన్నారా..! అయితే తెలుసుకోండి! (వీడియో) Read More »

Facts about Thirunageswaram Naganathar Temple at Kumbakonam

ఈ ఆలయంలో రాహువుకి పాలు పోస్తే … నీలి రంగులోకి మారతాయట..! ఈ వింతని చూడడానికి క్యూ కడుతున్న జనం!!

సైన్స్ కి కూడా అంతుచిక్కని రహస్యాలు ఉన్న దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటే ఈ రాహు ఆలయం. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, నాగదోషంతో బాధపడేవారు రాహుకాలంలో రాహువుకి పాలుపోస్తే… అవి నీలి రంగులోకి మారిపోతాయట.  అవి క్రిందకి జారిన తర్వాత తిరిగి మళ్ళీ తెల్లని పాల రంగులోకి మారతాయట. ఇలాంటి వింత జరిగే ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదు, ఒక్క కుంబకోణం లో తప్ప.  తమిళనాడులో ప్రసిద్ధి చెందిన ఆలయాలు

ఈ ఆలయంలో రాహువుకి పాలు పోస్తే … నీలి రంగులోకి మారతాయట..! ఈ వింతని చూడడానికి క్యూ కడుతున్న జనం!! Read More »

Scroll to Top