స్వచ్ఛభారత్ కి బ్రాండ్ అంబాసిడర్ ఈ ఏనుగు!
“పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత”. కేవలం మనం మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉండే పరిసరాలని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే పర్యావరణం పచ్చగా ఉంటుంది. ఈ నినాదం ప్రజలందరికీ గుర్తుండిపోయేలా “స్వచ్ఛభారత్” పేరుతో ప్రజల్లో స్ఫూర్తి నింపారు ప్రధాని మోదీ. ప్రధానమంత్రి ఇచ్చిన స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రజల్లో ఏ మేరకు నాటుకుందో తెలియదుగానీ, మూగ జీవాల్లో మాత్రం బాగా నాటుకుంది. అందుకేనేమో ఓ గజరాజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. […]